అనుమానస్పద స్థితిలో దంపతులు మృతి

అనుమానస్పద స్థితిలో దంపతులు మృతి
X

టేక్మాల్: దంపతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం బర్దిపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీశైలం(40), మంజుల (35) భార్యభర్తలు. ఇంట్లో నిద్రించిన స్థలంలోనే భార్య మృతదేహమై కనిపించగా.. భార్త ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఎలా మృతి చెందారు? ఎవరైనా హత్య చేశారా? లేకా ఆత్మహత్య? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Tags

Next Story