విషాదం: 3 నెలల గర్భణీ ఆత్మహత్య

Suicide Poison
X

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు మండలం లచ్చగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి వివాహిత అంజలి (20) ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. 6 నెలల క్రితం వివాహమైన అంజలి ప్రస్తుతం 3 నెలల గర్భణి. అత్తింటి వేధింపులే అంజలి మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story