సర్పంచ్గా గెలిచిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి..

X
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తండ్రి గంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్గా గెలుపొందారు. 95 ఏళ్ల వయసులో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మండల కేంద్రమైన నాగారం సర్పంచ్గా ఎన్నికయ్యారు. తద్వారా రాష్ట్ర చరిత్రలో అత్యధిక వయస్కుడైన సర్పించ్గా రామచంద్రారెడ్డి రికార్డు నెలకొల్పారు.
Next Story
-
Home
-
Menu
